రంబాల రమేష్ ను పరామర్శించిన పితాని బాలకృష్ణ
ముమ్మిడివరం నియోజకవర్గం: కాట్రేనికోన మండలం, ఉప్పూడి గ్రామానికి చెందిన రంబాల మురళి ఇటీవల యాక్సిడెంట్లో గాయపడి కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం రంబాల మురళిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గోలకోటి వెంకటేశ్వరరావు, రంబాల రమేష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-23-at-3.47.37-PM-1024x461.jpeg)