రోడ్డు ప్రమాద మృతులకు నివాళులర్పించిన రామదాస్ చౌదరి
మదనపల్లి మండలం బార్లపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి నివాళులు అర్పించి వారికి ప్రగాడ సానుభూతి తెలియచేసి వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు అందచేయడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-26-at-14.54.54-1024x576.jpeg)