రామిశెట్టి రమేష్ ని పరామర్శించిన అక్కల రామ్మోహన్ రావు

చిలకలూరిపేట బహిరంగ సభ వద్ద జి.కొండూరు మండలం సునంపాడు జనసైనికుడు రామిశెట్టి రమేష్ యాక్సిడెంట్ అయి ఎన్నారై హాస్పిటల్ చికిత్స పొందుతున్న రమేష్ ని మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) పరామర్శించడం జరిగింది.