జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రామిశెట్టి తేజశ్విని
హైదరాబాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నూజివీడు నియోజకవర్గ జనసేన వీరమహిళ రమిశెట్టి తేజశ్విని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గంలోని రోడ్ల సమస్యపై వివరించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-16-at-15.29.00.jpeg)