దార్ల మహేష్ నాయుడును మర్యాదపూర్వకంగా కలసిన రంగిశెట్టి సుమన్

  • జనసేన జెండా సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఎగరవేసిన ఓకే ఒక్క ధీరుడు రంగిశెట్టి సుమన్..

గుంటూరు తూర్పు నియోజకవర్గం జనసేన నాయకులు దార్ల మహేష్ నాయుడును రంగిశెట్టి సుమన్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. సమావేసం అనతqరం మహేష్ నాయుడు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపైన అంబటి రాంబాబు గారికి రంకు మొగుడు మన జనసేన సుమన్ అని, రంగిశెట్టి సుమన్ మా ఇంటికీ రావడం అనేక విషయలు గురించి మాట్లాడుకోవటం జరిగిందని, భవిష్యత్తులో యువ నాయకత్వంలో జనసేన బలపడుతుంది అని చెర్చించుకోవటం జరిగిందని, యువత నాయకులుగా ఎదగడానికి జనసేన ఓక మంచి ఫ్లాట్ ఫామ్ అని రాబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన కీ కీలకంగా మారబోతుంది అని అలాగే అనేక విషయాల గురించి మాట్లాడుకోవటం జరిగిందని తెలిపారు.