జనవాణిలో వినతుల స్వీకరణ

మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తెలియచేస్తూ అర్జీలు సమర్పించారు. ఎం.ఎస్.ఎం.ఈ. కార్పోరేషన్ ఛైర్మన్ టి. శివశంకర్ మరియు జనసేన పార్టీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అజయ్ వర్మ ఠాగూర్, వీర మహిళ ప్రతినిధి శ్రీమతి సోమరౌతు అనురాధ, లీగల్ సెల్ ప్రతినిధి చేజర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Share this content:

Post Comment