నాదెండ్లకు ఘనస్వాగతం పలికిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పురుషులు మరియు మహిళల కోసం విశ్రాంతి బ్యారక్ నిర్మాణం, రూ 64.08 లక్షల నిధులతో శంకుస్థాపన మరియు మహిళా దినోత్సవ వేడుకల నిమిత్తం ఏలూరు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు, ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కి రెవెన్యూ అతిథి గృహం వద్ద ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఘన స్వాగతం పలకడం జరిగింది.

Share this content:

Post Comment