ఏ.పి.డబ్ల్యు.జె.ఎఫ్ మహాసభలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏ.పి.డబ్ల్యు.జె.ఎఫ్.) ఆధ్వర్యంలో జరిగిన ప్రధమ మహాసభలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-03-at-12.12.16-PM-1024x770.jpeg)