అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు నియోజకవర్గం: 13వ డివిజన్ లోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయంలో జరిగిన శ్రీ దేవీ శరన్నవరాత్రులు మహోత్సవముల సందర్బంగా శ్రీ కనకదుర్గ ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆహ్వానం మేరకు శనివారం అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-28-at-8.07.15-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-28-at-8.18.26-PM-1024x577.jpeg)