ఉపాధ్యాయుల సన్మాన సభలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం 34 వ డివిజన్ లో బోస్ శిబిరం గౌరవ అధ్యక్షులు కొత్తుల పూర్ణ మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు పాల్గొనడం జరిగింది.