నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలసిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గంలో శనివారం ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలసిన ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మరియు జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి.