స్థానిక సమస్యల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు నియోజకవర్గంలోని మాదేపల్లి రోడ్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 లో స్థానిక సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికిలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-22-at-11.59.07-AM-1024x768.jpeg)