చలివేంద్రాన్ని ప్రారంభించిన రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు నియోజకవర్గంలోని 15 వ డివిజన్లో అఖిల భారత వడ్డెర సంఘం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ఏడుకొండలు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-01-at-12.15.23-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-01-at-12.15.24-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-01-at-12.15.24-PM-1024x768.jpeg)