గుంటూరు జనసేన ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అడపా మాణిక్యాలరావు, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి జండా ఆవిష్కరించడమైంది. ఈ కార్యక్రమంలో శిఖా బాలు, మిరియాల గోపి, శ్రీపతి భూషయ్య, కవిత, రాజలక్ష్మి, డివిజన్ అద్యక్షులు మధు లాల్, దాసరి వెంకటేశ్వరరావు, కదిరి సంజయ్, పసుపులేటి నరసింహారావు, కటారి అశోక్, చింతకాయల శివ, తాడికొండ కిషోర్, యర్రబోతుల శివ, హుస్సేన్, మల్లికార్జున, నాగం పూర్ణచరావు, సాయికృష్ణ, వెంకటరావు, చాంద్ బాబు, యర్రంశెట్టి శాయి తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-1.22.22-PM-1024x769.jpeg)