చిత్తూరు జిల్లా లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

చిత్తూరు, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా లీగల్ సెల్ కమిటీ వారు మదనపల్లెలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పిఏసి సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మరియు రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు సాంబశివ ప్రతాప్, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీరామ చంద్ర మరియు జిల్లా లీగల్ సెల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.