గొల్లవిల్లి హైస్కూల్ ను పరిశీలించిన రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్

అమలాపురం, గొల్లవిల్లిలో ఫిబ్రవరి 26 27 28 మరియు మార్చి 1న జరగనున్న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ అరిగెల రంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ కి అత్యధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, క్రీడాకారులు, అభిమానులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఈ టోర్నమెంట్ కి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రశాంత్ కుమార్ అన్నారు. హైస్కూల్ ప్రాంగణమును అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, ఉప్పలగుప్తం ఎస్సై రాజేష్ ఏ ఎస్ ఆర్ వాలీబాల్ టోర్నమెంట్ అసోసియేషన్ సభ్యులు పరిశీలించారు.

Share this content:

Post Comment