రైతు భరోసా యాత్ర విజయవంతం కావాలి
కోనసీమ జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర ఈనెల 16న మండపేటలో జరగనుంది. ఈ యాత్ర విజయవంతం కావడానికి వరుణ దేవుడు శాంతించాలని జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కౌన్సిలర్లు, ఎంపిటీసీలు, నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-12-at-7.23.58-PM.jpeg)