జనసేన నాయకులు జర్నీ మధు అంత్యక్రియలలో పాల్గొన్న సాయిబాబా దురియా
జనసేన పార్టీ అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా..
జనసైనికుడు, సీనియర్ నాయకులు జర్నీ మధు అంత్యక్రియల లో పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ అల్లంగి రామకృష్ణ, జనసైనికులు ప్రసన్న కుమార్, భీమ కిలో, రాజా, భరత్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-03-at-9.04.53-PM-650x1024.jpeg)