ఐక్యరాజ్య సమితి నుండి డాక్టరేట్ ను అందుకొన్న సాయి శరత్
ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడానికి మరియు వారి చర్యలను సరైన దిశలో నడిపించడానికి, అనుచరులను ప్రభావితం చేసే నాయకత్వ లక్షణాలలో సాధించిన నైపుణ్యతకి గాను ట్రాస్ఫర్మేషనల్ లీడర్ షిప్ లో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్ ఐక్య రాజ్య సమితి చెందిన ఆర్ధిక మరియు సామజిక విభాగం నుండి ఎంపికకాబడి ప్రపంచ మనవ హక్కుల కమీషన్ ద్వారా గౌరవ డాక్టరేట్ ను, న్యూఢిల్లీ లోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో అందుకున్నారు. ఈ విషయం పై సాయి శరత్ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-12-at-3.08.53-PM.jpeg)