జనసైనికుడికి అభినందన సత్కారం

చీరాల నియోజకవర్గం: చీరాలలో జూలై 9వ తారిఖున జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన భారీ ర్యాలీని, పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమాన్ని విజయవంతంగా జరగడంలో కీలకపాత్ర వహించిన జనసైనికుడు తులం వెంకట సాయినాథ్ ను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ చేనేత వికాస విభాగం అధ్యక్షులు కర్ణ కిరణ్ తేజ మరియు బూడిద వరం సత్కరించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సాయి, గొర్ల రఘురాం, బత్తిన బాలాజీ, చుండూరు మల్లికార్జున్ మరియు కట్టా వినయ్ కుమార్ పాల్గొన్నారు.