సంక్రాంతి కానుక పంపిణి పోస్టర్ రిలీజ్

నరసాపురం: జనంలోకి జనసేన సమన్వయ కమిటీ టీమ్ ఆధ్వర్యంలో బుర్రా సూర్యప్రకాశ రావు జల్లూరులో 100 మందికి దళితలకు సంక్రాంతి కానుకగా బియ్యం కూరగాయలు పంపిణి పోస్టర్ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్ మరియు జోగా రమణ చేతులు మీదగా పోస్టల్ రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశ రావు, టైల్స్ బాబీ, పెద్దిరెడ్ల భీమేశ్వర రావు, బీసినాయకుడు వై శ్రీనువాస్, పెంకె జగదీశ్, ముప్పన రత్నం, మారౌతుసూరిబాబు, బెజవాడ రామకృష్ణ, గింజాల మహాలక్ష్మి, కొప్పి శెట్టి దేవి, విజ్జాడ దుర్గాదేవి, పెనుమచ్చ రమాదేవి మరియు, పి ఎస్ ఎన్ మూర్తి తదితరులు.