గుంటి మహేష్ ను పరామర్శించిన సరికొప్పుల నాగేశ్వరరావు

తెలంగాణ, హుజూర్నగర్ నియోజకవర్గం, మేళ్లచెరువు మండలంలో ప్రజారాజ్యం పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి గుంటి శ్రీనివాసరావు, ప్రస్తుత జనసేన పార్టీ నాయకులైన గుంటి మహేష్ తండ్రి వర్ధంతి కార్యక్రమంలో హుజూర్నగర్ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు పాల్గొనడం జరిగింది.