Payakaraopeta: ప్రచారం ప్రారంభించిన శివదత్ బోడపాటి
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభం. జనసేన జెండాకి బ్రహ్మరథం పడుతున్న జనం. అఖండ మెజారిటీతో జనసేన పార్టీనీ గెలిపించికునేందుకు ఉత్సాహంగా ఉన్న జానకయ్యపేట మరియు సి.హెచ్.లక్ష్మీపురం గ్రామాల ప్రజలు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-13-at-12.51.51-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-13-at-12.51.52-PM-1024x461.jpeg)