వాలంటీర్ లను అభినందించిన శివదత్ బోడపాటి
కాకినాడ: పిఠాపురం మరియు కాకినాడలో జరిగిన వారాహి విజయ యాత్ర బహిరంగ సభలు విజయవంతం చేయడానికి వాలంటీర్ లు తమ వంతు కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్క వాలంటీర్ కు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-19-at-5.11.03-PM.jpeg)