శివదత్ బోడపాటి ఆధ్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్
పాయకరావుపేట నియోజకవర్గం: జగనన్న ఇల్లు పేదల పాలిటి కన్నీళ్లు
కార్యక్రమంలో బాగంగా జనసేన పార్టీ స్టేట్ సెక్రెటరీ శివదత్ బోడపాటి మాట్లాడుతూ నీలకుండీలు ప్రాంతంలో 104 లబ్ధిదారులకు ఇల్లు స్థలాలు కేటాయిస్తే ఒక నలుగురు మాత్రమే పునాది వరకు కట్టి వదిలేసారు ఇదండీ సంగతి మరేమంటారు దీనిని మోసం అనకపోతే.
చందనాడ ప్రాంతంలో పూర్తిగా కొండను లబ్ధిదారులకు ఇచ్చిన పరిస్థితి, దారి మర్గానికైతే దిక్కేలేదు, ఇంత దారుణంగా వుంది ఈ #JaganannaMosam
దారుణమైన మోసానికి తెరలేపిన స్థానిక ఎమ్మెల్యే గొల్లబాబూరావు, ప్రతీ కొండనీ అక్రమంగా తవ్యుతూ గ్రావెల్ అమ్మకాలు చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు.
అసలు మీకు పెర్మిషన్ వుందా ?. వుంటే చూపించండి ఎమ్మెల్యే బాబూరావు. ఇలా అడ్డగోలుగా ఎన్ని మోసాలు చేస్తారు జగన్ రెడ్డి, ఎదైనా నీకు ఎస్సీ నియోజకవర్గం అంటే బాగా చిన్న చూపు అని శివదత్ బోడపాటి ఎద్దెవా చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-14-at-8.19.57-PM-1-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-14-at-8.19.56-PM-2-1024x458.jpeg)