శ్రీ రోశయ్యకు అంజలి ఘటించిన శ్రీ నాదెండ్ల మనోహర్
తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య మృతికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సంతాపం తెలియచేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. తెనాలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-04-at-3.08.24-PM.jpeg)