మదనపల్లి నియోజకవర్గ ప్రజల నుండి సంతకాలు సేకరణ కార్యక్రమం
మదనపల్లి జిల్లా సాధన జెఏసి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం ప్రజలు నుండి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టడమైనది. ఈ కార్యక్రమానికి మదనపల్లి జిల్లా సాధన జెఏసి సభ్యులు, జనసేన, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లా చేసేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని… అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న మదనపల్లిని జిల్లా చేయాలి ఈ విషయం గురించి ప్రభుత్వ సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-7.20.35-PM-1024x573.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-7.20.36-PM-1024x560.jpeg)