అవనిగడ్డ తహశీల్దారు కార్యాలయం ముందు భాదితుల మౌన దీక్ష
అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామానికి చెందిన కన్నా అమ్మాజి అనే మహిళ కు చెందిన భూమిని అకారణంగా ఆన్ లైన్ వెబ్ లాండ్ నుండి తొలగించిన రెవెన్యూ సిబ్బంది.
- ఆన్ లైన్ చేయమని అడిగితే కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కు అర్జీ పెట్టుకోమని సలహా
- 6 నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఆన్ లైన్ లో నమోదు చేయని వైనం
- కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసం అర్జీ పెట్టీ నెల రోజులు అయినా స్పందించని తహశీల్దార్
- విసుగు చెందిన బాధితులు తహశీల్దార్ కార్యాలయం వద్ద మౌన దీక్ష కు కూర్చున్న బాధితులు
- సంఘీభావం తెలిపిన జనసేన నేతలు.