మహాత్మా గాంధీ కి నివాళులర్పించిన సీతానగరం జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-30-at-2.29.14-PM-1024x586.jpeg)
విజయనగరం, మన జాతిపీత, అహింసా మార్గంలో సంగ్రామాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మహాత్మా గాంధీజి వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా, సీతానగరం మండలం, సీతానగరంలో జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.