క్రియాశీల సభ్యత్వ క్విట్స్ అందుకున్న సీతానగరం మండల జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-11.20.00-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-10.22.09-PM-1024x576.jpeg)
తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం రాజనగరం నియోజకవర్గంలో మంగళవారం జనసేన పార్టీ సీతానగరం మండలం క్రియాశీల సభ్యత్వ క్విట్స్ క్రియాశీల సభ్యులకు మంగళవారం అందజేయడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి కార్యకర్తకు 5 లక్షల ప్రమాద భీమా మరియు 50000 రూపాయలు ఆక్సిడెంట్ జరిగినపుడు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకూ కార్యకర్తల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. మొదటిసారి సభ్యత్వ నమోదు చేసుకోని వారు మరల ఈ సంవత్సరం మార్చిలో నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ శంకర్ కరిచెర్ల, జనసేన నాయకులు మట్ట వెంకటేశ్వర రావు జనసేన, శివాజి మట్ట, మాధవరపు వీరభద్రరావు, చిక్కాల నాగశ్రీను, మరియు పెద్దలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-11.20.01-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-11.20.01-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-11.20.00-PM-2-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-11.20.00-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-11.19.59-PM-1024x461.jpeg)