సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం

కాకినాడ సిటీ: కాకినాడ సిటీ ఇన్చార్జి ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు రావిపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం కరణం గారి సెంటర్ ప్రాంతంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి జగదీష్, వాసిరెడ్డి సత్యకుమార్, మాదారపు బ్రహ్మాజీ, శీలం వెంకటరమణ, సుందరాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.