పుల్వామా ఘటనలో మృతిచెందిన వీరజవాన్లకు ఘననివాళులు
విజయనగరం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గంలో పుల్వామా దాడిలో అమర వీరులైన మన వీరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని, బలిజిపేటలో కొవ్వొత్తుల ర్యాలీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలురు మరియు మండల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-8.37.32-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-14-at-8.37.33-PM-1024x576.jpeg)