శ్రీమతి వినుత కోటాకు జనసేన నాయకుల సంఘీభావం

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా చిందేపల్లి గ్రామస్థులతో కలిసి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ పొన్న, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కృష్ణయ్య, ఆనంద్ మరియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సంఘీభావం తెలియజేయడం జరిగింది.