జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభలో పాల్గొనే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు
పెడన: మార్చ్ 14 ఛలో మచిలీపట్నం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభలో పాల్గొనే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు, భద్రత కల్పించి, పెడన నియోజకవర్గ గ్రామాలైన తలకాటూరు, కాచి కోడూరు, గూడూరు, కొక నారాయణ పాలెం, మల్లవోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్ళి వీరమహిళలను సభకి ఆహ్వానం పలుకుతూ పాసులు అందిస్తున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు స్థానిక నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-13-at-16.22.21-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-13-at-16.22.16-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-13-at-16.22.12-1024x461.jpeg)