తాళ్లూరు డేవిడ్, ఎస్కే జానీ బాషా సమక్షంలో ప్రత్యేక పూజలు

మధిర నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మధిర నియోజకవర్గం బోనకల్ మండలం కేంద్రంలో సాయిబాబా టెంపుల్ లో పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. సాయిబాబా అదేవిధంగా అందరి దేవుళ్ళు ఆశీస్సులు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.