రౌతు సతీష్ ఆధ్వర్యంలో జనసేన వారాహి కోసం ప్రత్యేక పూజలు
విజయనగరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్ర పర్యటన నిమిత్తం ప్రత్యేకంగా సిద్ధం చేయించిన వారాహి వాహనానికి కొండగట్టులో జరిగిన పూజా కార్యక్రమం సందర్భంగా విజయనగరం జిల్లా నాయకులు రౌతు సతీష్ ఆధ్వర్యంలో స్థానిక అభయాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన వీరమహిళలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-24-at-20.24.46-1024x768.jpeg)