తిరుపతి సురేష్ ఆధ్వర్యంలో నాగపట్నంలో ప్రత్యేక ప్రార్ధనలు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ గెలవాలని అదేవిధంగా జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో జనసైనికులు, వీర మహిళలు బలంగా పనిచేసి అన్ని స్థానాలను గెలిపించుకోవాలని, జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడాలని జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కో-ఆర్డినేటర్ తిరుపతి సురేష్ ఆధ్వర్యంలో నాగపట్నంలోని వేళంకిని మాతను దర్శించుకున్న జనసైనికులు. ఈ కార్యక్రమంలో ఎం.డి ఆయాజ్, తులసి మురళి, కానాల వినోద్ కుమార్, దాసి రామ్మోహన్, ఆదిత్య రెడ్డి తాడిశెట్టి సత్యనారాయణ, జగన్, రేపాల గోపి తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-09-at-17.08.21-1024x576.jpeg)