బొర్రాకు ఎమ్మెల్యే టిక్కెట్టు రావాలని ప్రత్యేక పూజలు
- జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గంలో బొర్రా వెంకట అప్పారావు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కావాలని, జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని, నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలోని కపోతేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రార్థించిన సత్తెనపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-07-at-7.39.59-PM-1024x632.jpeg)