జనసేన ఎన్నారై సేవాసమితి కువైట్ టీమ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు – తాతంశెట్టి నాగేంద్ర

రైల్వేకోడూరు, ఏదేశమేగిన ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే దేశభక్తితో ఎక్కడ ఏ పనిలో ఉన్న జనసేన పార్టీ కొరకు పవన్ కళ్యాణ్ ఆశయాలు కొరకు మేము సైతం అని రైల్వకోడూరు జనసేన పార్టీ కార్యాలయం ఒక సంవత్సరము బాడుగ నిమిత్తము లక్ష రూపాయల చెక్ అందించిన జనసేన ఎన్నారై సేవాసమితి కుసైట్ టీమ్ సభ్యులకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పేరుపేరున రామచంద్రనాయక్, పగడాల అంజన్ కుమార్, కాంచన శ్రీకాంత్, దండు చంద్రశేఖర్, దుర్గం మోహన్, సింగిరి కన్నయ్య, దండు వేణు, రాగిపాటి మనీ, కోడిదల ముద్దుకృష్ణ, మలిశెట్టి పెంచలయ్య, ఉమ్మడిశెట్టి హర్ష, కొక్కింటి సుబ్రహ్మణ్యం, చాపల రమణ మరియు మిగతా గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సేవాసమితి స్థాపించినప్పటి నుండి చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటమే తమ లక్ష్యమని జనసేన ఎన్నారై సేవా సమితి సభ్యులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లంశెట్టి యానాదయ్య, పగడాల వెంకటేష్, మాదాసు నరసింహ, గంధంశెట్టి దినకర్ బాబు, ముద్దపోలు రామసుబ్బయ్య, అంకిశెట్టి మణి, సుభాష్ చంద్రబోస్, పగడాల మణి, శ్రీకారం ప్రకాష్, పగడాల చంద్ర, పగడాల సుబ్రమణ్యం, వరికూటి నాగరాజ, దాసరి వీరేంద్ర, వుత్తరాది శివ, కాలప్పగారి రాము నవీన్, చరణ్, నరేంద్ర సాయి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.