‘శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక’

*జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపిన రూపా మారిశెట్టి

అనంతపురం, జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన సందర్భంగా అనంతపురం జిల్లా వీరమహిళ రూపా మారిశెట్టి మాట్లాడుతూ… జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు మరియు రాష్ట్ర నలుమూలల నుండి తెలంగాణ, కర్ణాటక నుంచి వచ్చిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ముఖ్యంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసు అధికారులు ట్రాఫిక్ పోలీసులు చాలా బాగా కంట్రోల్ చేశారు పోలీసు అధికారులకు, జనసైనికులకు తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.