బేస్తవారిపేట మండల జనసేన పార్టీ అధ్యక్షునిగా శ్రీ పిడతల వెంకట సాయిబాబు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-10-at-12.57.59-PM-1024x682.jpeg)
గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండల జనసేన పార్టీ అధ్యక్షునిగా శ్రీ పిడతల వెంకట సాయిబాబు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు ల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. పిడతల సాయి మాట్లాడుతూ బేస్తవారిపేట మండలంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.