విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ కాంపెయిన్ లో సూళ్లూరుపేట జనసైనికులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-19-at-2.51.07-PM-1024x768.jpeg)
సూళ్లూరుపేట, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలంటూ ఎంపీ గురుమూర్తిని కోరుతున్నట్లు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ కాంపెయిన్ లో భాగంగా సూళ్లూరుపేట జనసైనికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, రమణ, బన్నీ పాల్గొన్నారు.