Jaggampeta: లక్ష మొక్కల అభినందన సభలో జనసేన పార్టీ తూర్పుగోదావరిజిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి

జనసేన పార్టీ సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన వన రక్షణ ద్వారా వంద రోజుల్లో లక్షణ నిమ్మ మొక్కలు పంపిణీ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి.