సుంకర రమేష్ ఆర్ధిక సహాయంతో వృద్దులకు దుప్పట్లు పంపిణీ

రాజోలు, శ్రీరామనవమి సంధర్బంగా రాజోలు నియోజకవర్గంలో కాట్రేనిపాడు గ్రామంలో శ్రీ సుంకర గణపతి రావు ట్రస్ట్ అధ్వర్యంలో సుంకర రమేష్ ఆర్ధిక సహాయంతో వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజోలు జనరల్ సెక్రటరీ గురుజు భీమరాజు, కాట్రేనిపాడు గ్రామ సర్పంచ్ అడాబాల శ్రీనివాస్, తలారి శివ నాయుడు, కుంపట్ల గణేష్, రాజోలు జనసేన క్రియాశీలక సభ్యుడు సూర్య నంద్యాల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.