సన్ రైజ్ కిడ్స్ నూతన బ్రాంచ్ ని ప్రారంభించిన డా. పిల్లా శ్రీధర్
పిఠాపురం: కాకినాడ సన్ రైజ్ విద్యాసంస్థల వారి ఆధ్వర్యంలో సన్ రైజ్ కిడ్స్ నూతన బ్రాంచ్ ని సోమవారం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. కాకినాడ సన్ రైజ్ విద్యాసంస్థల వారి ఆధ్వర్యంలో మూలపేట దగ్గర రామన్నపాలెంలో నూతన బ్రాంచ్ సన్ రైజ్ కిడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సన్ రైజ్ విద్యాసంస్థల వారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతితులుగా డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొని తన చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-22-at-5.40.41-PM-1024x457.jpeg)