చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా
రాజోలు: దాతలు లేని కారణంగా నామన నాగభూషణం అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాటుతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న సఖీనేటిపల్లిపాలేం ముత్యాలమ్మగుడి ప్రాంతం మరియు సఖీనేటిపల్లి పల్లిపాలేం ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-16-at-9.27.15-PM-1-1024x768.jpeg)