శాశంక్ చంద్ర పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సయ్యద్ కాంతి శ్రీ

శ్రీకాకుళం ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతి కి చెందిన జనసేన కార్యకర్త నడుపూరు శంకర్రావు కుమారుడు శాశంక్ చంద్ర మొదటి పుట్టినరోజు వేడుకల్లో జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకురాలు సయ్యద్ కాంతి శ్రీ పాల్గొని ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు సూరిబాబు, దుర్గారావు, రమణ, శ్రీను, బాబ్జి పాల్గొన్నారు.