తాడేపల్లిగూడెం జనసేన స్టూడెంట్ వింగ్ సోషల్ మీడియా ఇంచార్జ్ ను పరామర్శించిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం జనసేన స్టూడెంట్ వింగ్ సోషల్ మీడియా ఇంచార్జ్ కె. సాయి రాఘవకు (మారి) 17వ తేదీన జువ్వలపాలెంలో ఆక్సిడెంట్ అవ్వడం జరిగింది. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తణుకు శ్రీ కర హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం జరిగింది.