తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో చేరికలు

తాడేపల్లిగూడెం: జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి అధినేత మరియు బొలిశెట్టి శ్రీనివాస్ సేవా కార్యక్రమాలు మెచ్చి స్థానిక 21వ వార్డు కొబ్బరి తోట నందు పిడుగు రామ్మోహన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సుమారు 100 మందికి పైగా మహిళలకు మరియు యువతకు జనసేన కండువా వేసి సగౌరవంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.