శివాజీ యువసేన చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా తగరపు శ్రీనివాస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేనపార్టీ మద్దతు ఇవ్వాలని కోరగా హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ పాల్గొని మద్దతుగా నిలిచి నిరసన తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-13-at-16.06.02-1024x576.jpeg)